తయారుచేయు విధానం -ముందుగా
పచ్చిమిరపకాయలను ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకొవాలి.తరువాత నీళ్ళు
మరిగించి ముందుగా తీసుకున్న వరిపిండి,మైదాపిండి,పేసరపప్పు,జీలకర్ర,
తగినంత ఉప్పు,పచ్చిమిర్చి ముద్ద వేసి ఉక్కబెట్టుకొవాలి.ఇలా ఉక్కబెట్టుకున్న
పిండిని చిన్న చిన్న గొళిలుగా చేసుకొవాలి.వాటిని పలుచగా గుండ్రంగా
ఒత్తుకొవాలి.తరువాత స్టౌ వెలిగించి వెడల్పాటి మూకెడ పెట్టి సరిపడా నూనె
పొసి ముందుగా ఒత్తుకున్న చెక్కలను ఇందులో వేసి ఎరుపు రంగు వచ్చే వరకు
వేయించి తీసేయాలి.అంతే చక్కినాలు రడీ.
|
No comments:
Post a Comment